దేశ వ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ని పెంచే విధంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. 5 వ విడత లాక్ డౌన్ పై కేంద్రం నేడు ప్రకటన చేసే సూచనలు ఉన్నాయి. దేశ వ్యాప్తంగా కేసులు ఏ మాత్రం కూడా తగ్గకపోవడం తో కేంద్రం లాక్ డౌన్ వైపే ఆసక్తి చూపిస్తుంది. 

 

ఇప్పుడు గనుక లాక్ డౌన్ లో ఏ మాత్రం సడలింపు లు ఇచ్చినా సరే పరిస్థితి ఆందోళనకరంగా ఉంటుందని కాబట్టి లాక్ డౌన్ ని పెంచడమే మంచిది అని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు. అయితే ఈసారి సడలింపులు ఇచ్చే అవకాశం లేదని వార్తలు వస్తున్నాయి. నేడే దీనిపై ప్రకటన చేయనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: