ఈ మధ్య ప్రముఖ నటుడు నాగబాబు సోషల్ మీడియాలో కాస్త వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ప్రతీ అంశం మీద కూడా తన అభిప్రాయం చెప్తూ ఆయన ఏదొకటి రాస్తున్నారు. ఇవి కొన్ని వివాదంగా మారితే మరికొన్ని సంచలనంగా మారుతున్నాయి. ఇక తాజాగా ఆయన ఒక సంచలన ట్వీట్ చేసారు. అది ఏంటీ అంటే... 

 

జీవితాల్ని హిందు ధర్మం కోసం త్యాగం చేసిన చాగంటి కోటేశ్వర రావు గారు, గరికపాటి నరసింహ రావు గారు, గీత గంగాధర్ గారు, సామవేదం షణ్ముఖ శర్మ గారు లాంటి ఇంకా ఎందరో గొప్ప వ్యక్తుల్ని హిందు దేవాలయాలను నిర్వహించే  స్థానం లో చూడాలని ఉందని ఆయన ట్వీట్ చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: