తన ప్రస్తుత స్థితిని కూడా లెక్కచేయకుండా ప్రజా సేవలో నిత్యం శ్రమిస్తూ తన కడుపులోని బిడ్డను సైతం ఆ ఆపరేషన్ లో భాగం చేసింది ఛాతిష్ గఢ్ లోని కమాండో సునైనా పటేల్. సునైనా పటేల్ ఆమెకు రెండు నెలల గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె విధులలో చేరినట్లు తెలిపింది.
ప్రస్తుతం ఆమె నక్సల్స్ ప్రభావిత ప్రాంతంలో నక్సల్స్ ఉన్నారన్న వార్తతో ఆపరేషన్ లో పాల్గొని తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తోంది. ఛత్తీస్గడ్ లోని దంతేవాడలో నక్సల్స్ను ఎదుర్కోవటానికి జిల్లా రిజర్వ్ గార్డ్లో దంతేశ్వరి ఫైటర్గా నియమించబడింది