లాక్ డౌన్ లో పలువురు సినీ తారలు సోషల్ మీడియాను జెట్ స్పీడ్ తో పరుగులు పెట్టిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తమ అప్డేట్ లను షేర్ చేస్తూ తమ ఉనికిని తెలియజేస్తున్నారు. అందులో ప్రాముఖ్యంగా చెప్పుకోదగ్గ సినీ తార కుష్బూ ..ఈమె గతంలో సోషల్ మీడియాలో చాల తక్కువగా కనిపించేది ఈ లాక్ డౌన్ లో ఉన్నట్టుండి మెరిసింది...

 

 

అయితే అంతకు ముందు ఇంటి  క్వారంటైన్ లో  ఓ అద్భుతమైన ఫోటోను తన భర్త  చేత క్లిక్ మనిపించి ఆ సరదా సన్నివేశాన్ని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది అయితే తాజాగా పోస్ట్ చేసిన ఆమె ఫొటోస్ సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నాయి . ఆ తాజా ఫొటోస్ లో ఆమె చాల సన్నబడ్డట్లు కనిపించింది. అయితే ఆ పోస్ట్ చుసిన అభిమానులు పూనకం వచ్చిన వారిలెక్క ఊగిపోతూ ఆ పోస్ట్ పై తన అభిమానాన్ని తెలియజేస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: