డబ్బు ఆస్తి మనిషిని ఏ స్థాయికి అయినా దిగజారుస్తుంది అంటూ ఉంటారు. డబ్బు కోసం కొందరు దేన్ని లెక్క చేసే పరిస్థితి ఉండదు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తోడ బుట్టిన వాళ్ళు అయినా కన్న తల్లి తండ్రులు అయినా ఎవరు అయినా సరే చంపడానికి వెనకాడే పరిస్థితి ఉండదు అని చెప్పవచ్చు. 

 

ఇక తాజాగా ఒక ఘటన జరిగింది. కృష్ణా జిల్లాలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు కలకలం రేపుతుంది. జిల్లాలోని ముసునూరు మండలం వేల్పుచర్లలో ఆస్తి కోసం వృద్ధ దంపతులను హత్య చేసేందుకు కుటుంబసభ్యులు ప్రయత్నించగా స్థానికులు గుర్తించారు. దంపతులు ఉన్న ఇంటికి  నిప్పుపెట్టగా అక్కడ ఉన్న స్థానికుల అప్రమత్తతో వారి ప్రాణాలు కాపాడారు. 12 మంది కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: