టాలీవుడ్ లో చెప్పుకోదగిన హీరోయిన్స్ లో అందాల తార రాశి ఖన్నా ఒకరు. ఈమె పలు చిత్రాల్లో తన నటన, అందంతో మెప్పించింది. అయితే నటనతోనే కాదు పాటతోను మెప్పించింది...తెలుగు లో చాల సినిమాల్లో పడింది కూడా ..అయితే తన లాస్ట్ ఛీనిమాయే ..ప్రతి రోజు పండగే సినిమాలో యూ ఆర్ మై హై..అంటూ పాటపాడి మంత్రం ముగ్దుల్ని చేసింది ..లాక్ డౌన్ లో సెల్ఫ్ క్వారంటైన్ ఉంటున్న ఈ నటి సోషల్ మీడియా ద్వారా టచ్ లో ఉంటోంది. తెలుగు సినిమాలలో పడడానికి తమిళ్ కూడా నేర్చుకుంటోంది ...తనకెంతో ఇష్టమైన గిటార్నీ నేర్చుకోవాలనుకుంది.

 

అయితే ఆ కోరిక ఈ లాక్ డౌన్ లో తీరింది...అయితే ఆ గిటార్ ని తీసుకున్న ఆనందంలో.. గెట్ యు ది మూన్..అనే పాటకు ట్యూన్ కట్టి ఆ వీడియో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. తాజాగా జెన్నిఫర్ అల్ఫోన్సే షూట్ చేస్తుండగా ...ఇట్స్ నాట్ ట్రూ.. అంటూ పాట పాడి అలరించింది ..అయితే ఇది ఓ లవ్ సాంగ్ కావడంతో ..అభిమానులు తాను లవ్ లో పడిందని అనుకుంటున్నారు ...నిజానికి ఆమె  తాను గిటార్ ను నేర్చుకునే ప్రోసెస్ లో ఈ పాటను పడినట్లుగా అభిమానులకు తెలియజేసింది. అంతే కాకుండా ఈ పాటను ఆదరించిన మరియు ఆదరిస్తున్న అభిమానులకు కృతజ్ఞతలు కూడా  తెలియజేసింది . 

మరింత సమాచారం తెలుసుకోండి: