దేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చాలా మంది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేయడానికే ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీసులకు వెళ్తే ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయం తో ఉద్యోగులు ఎక్కువగా ఇంటి నుంచే పని చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇక ప్రముఖ కంపెనీలు కూడా ఈ విషయంలో ఎక్కడా కూడా వెనక్కు తగ్గడం లేదు.

 

ఉద్యోగస్తులకు సరైన సూచనలు చేసి ఇప్పుడు వర్క్ ఫ్రం హోం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. ఇక మన దేశంలో వర్క్ ఫ్రం  వైపుగా దాదాపు సగం ఐటి కంపెనీలు ఆలోచిస్తున్నాయి. 50 శాతం లేదా 40 శాతం మంది ఉద్యోగులతోనే ఆఫీసులను నిర్వహించాలి అని భావిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కూడా దాదాపుగా ఇదే పరిస్థితి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: