కరోనా దెబ్బకు ఇప్పుడు మనుషులు తీసుకునే జాగ్రత్తలు అన్నీ ఇన్ని కాదు అనే చెప్పాలి. కరోనా విషయంలో ప్రతీ ఒక్కరు కూడా తమకు తోచిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి ఏర్పడింది. ఇక ఇది పక్కన పెడితే తాజాగా బ్యాంకాక్ లో ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు అధికారులు. 

 

బ్యాంకాక్‌లోని పాపులర్ సెంట్రల్ వరల్డ్ మాల్‌లో రోబో కుక్కను ఏర్పాటు చేసిన అధికారులు దాని పైన బాటిల్ నుంచి శానిటైజర్ ఉంచారు. ఇది చూసిన పిల్లలు దాని దగ్గరకు వెళ్లి కచ్చితంగా శానిటైజర్ ని తీసుకుంటున్నారు. దీనికి మంచి స్పందన వస్తుంది. ఇక మన దేశంలో కూడా కరోనా కట్టడిలో రోబోలను వాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: