ఆంధ్ర ప్రదేశ్ లో సీఎం వైఎస్ జగన్ అందిస్తున్న ప్రభుత్వ ఫలాలు పేద మధ్య తరగతి ప్రజలకు అందేలా నిత్యం కృషి చేస్తున్నారు చిలకలూరిపేట ఎమ్మెల్యే రజని. లాక్ డౌన్ సమయంలో రైతులకు అండగా నిలిచారు. అదేవిధంగా కరోనా వైరస్ ని పారత్రోలటం లో తనవంతు సహాయ సహకారాలు అందించారు రజిని.

IHG

తాజాగా రోడ్లు మరియు భావన నిర్మాణ అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.  కొత్త రహదారుల నిర్మాణం మరియు ఇప్పటికే ఉన్న రహదారుల నిర్వహణ ప్రణాళికల గురించి చర్చించారు. అదేవిధంగా గణపవరం గ్రామం లో వైఎస్ జగన్ కెర్స్ పథకం తరపున భావన నిర్మాణాలను వేగవంతం చేయవలసిందిగా అభ్యర్ధించి నట్లు  రజని తెలిపారు. ఈ విషయాన్నీ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు కూడా .

మరింత సమాచారం తెలుసుకోండి: