దేశ వ్యాప్తంగా కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. 24 గంటల్లో మరోసారి పది వేల కేసులకు పైగా నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 9,987 కేసులు నమోదు అయ్యాయి. దాదాపు పదివేల కేసులు నమోదు అయ్యాయి. దేశ వ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్యా 2 లక్షల 66 వేలు దాటింది. మరణాలు కూడా పెరిగాయి. 

 

7 వేల 500 దాటాయి మరణాలు. దేశ వ్యాప్తంగా అత్యధిక కేసులు మహారాష్ట్రలో ఉన్నాయి. అక్కడ 88 వేలకు పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనాతో 331 మంది ప్రాణాలు కోల్పోయారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా కేసులువేగంగా పెరుగుతున్నాయి. తమిళనాడు, గుజరాత్ లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: