బెజవాడ గ్యాంగ్ వార్ లో కీలకంగా భావిస్తున్న పండు ని ఆస్పత్రి వర్గాలు ఇంకా డిశ్చార్జ్ చేయలేదు. అతనిని నిన్న లేదా నేడు పంపించే అవకాశం ఉంది అని భావించారు అధికారులు. కాని విజయవాడలో ఉన్న పరిస్థితుల నేపధ్యంలో అతన్ని ఆస్పత్రిలో ఉంచడమే మంచిది అని భావిస్తున్నారు. ఎక్కడా కూడా  ఇబ్బందికర పరిస్థితులు రాకుండా చూస్తున్నారు. 

 

ఇక ఇప్పటికే అతని గ్యాంగ్ లోని దాదాపు 15 మంది వరకు పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. ఇక తోట సందీప్ కి సంబంధించిన వర్గాన్ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరు అందరిని ఇప్పటికే రిమాండ్ కి కూడా పంపించారు. మరి కొంత మందిని త్వరలోనే అదుపులోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: