జూన్ 11వ తేదీ నుంచి తిరుమల తిరుపతి శ్రీవారిని దర్శించుకునే భక్తులకు ఉచిత టోకెన్లను అందించనున్నారు టీటీడీ అధికారులు. తిరుపతిలోని మూడు ప్రాంతాల్లో 18 కౌంటర్ల ద్వారా సర్వదర్శనం టైం స్లాట్ టోకెన్లు జారీ చేయనున్నారు. టోకెన్ల జారీ కోసం తిరుపతి లోని విష్ణునివాసంలో శ్రీనివాసంలో 6 కౌంటర్లు,  8 కౌంటర్లు, అలిపిరి వద్దనున్న భూదేవి కాంప్లెక్స్ లో 4 కౌంటర్లు ఏర్పాటు చేశారు. టోకెన్లు గురువారం ఉదయం 7.30 గంటల నుంచి జారీ చేయనున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: