ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో రామ మందిరం  విషయంలో ఇప్పుడు సాధువులు సహా పలువురు కాస్త దూకుడుగా ఆలోచిస్తున్నారు. అక్కడ రామ మందిర నిర్మాణం చేపట్టాలి అని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. సుప్రీం కోర్ట్ తీర్పు వచ్చి నెలలు గడుస్తున్నా సరే ఇంకా వేగంగా నిర్మాణం జరగడం లేదని కొందరు సాధువులు అంటున్నారు. 

 

ఇక  కేంద్ర౦ అన్నీ సిద్దం చేసి రామ మందిర నిర్మాణం చేపట్టాలి అని కోరుతున్నారు. ఇక ఇదిలా ఉంటే శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ కెఎన్ దాస్ మహంత్ ఎన్జీ దాస్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. కరోనా కారణంగా ప్రధాని మోడీ రాకపోతే మరొకరు అక్కడ పునాది రాయి వేస్తారని అన్నారు అయన.

మరింత సమాచారం తెలుసుకోండి: