ఇప్పుడు ప్రపంచం మొత్తం కూడా ప్రకృతి వైపరిత్యాలతో పోరాడుతుంది అని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ 95 వ వార్షికోత్సవం సందర్భంగా మాట్లాడారు మోడీ. నిరంతరం గెలుపుకోసం ప్రయత్నం చెయ్యాలి అని సవాళ్ళను ఎదుర్కొన్న వారే విజేతలు అవుతారు అని మోడీ అన్నారు. 

 

ప్రపంచం అంతా కరోనాపై పోరాటం చేస్తుందని మనం ఓటమిని ఒప్పుకోవద్దు  పోరాటం చెయ్యాలని సూచించారు. దేశం తన కాళ్ళ మీద తాను నిలబడాలి అన్నారు ఆయన. అందుకే ఆత్మ నిర్భర భారత్ ని ఎంచుకున్నామని చెప్పుకొచ్చారు. కోవిడ్ వరదలు తుఫానులు మిడతలు అన్నీ వచ్చి ఒకే సారి పడ్డాయన్నారు మోడీ. ఇది పరిక్షా కాలమని అందరూ పోరాటం చెయ్యాలి అని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: