నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదంటూ స్టే విధించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ సుప్రీమ్ కోర్ట్ లో వ్యతిరేకత మొదలైన విషయం తెలిసిందే. ఈ విషయమై ప్రభుత్వ న్యాయవాదులు తమ రాజీనామాను కూడా అందజేశారు . అయితే ఏపీ ప్రభుత్వం ఈ విషయమై సుప్రీం కోర్ట్ లో కొత్త న్యాయవాదులను నియమించింది.

 

 ప్రభుత్వ న్యాయవాదులుగా జె.సుమతి, వి.సుజాత, టి.కిరణ్ లను నియమించింది.  ఇప్పటికే ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదుల రాజీనామా చేయడంతో  వెంటనే కొత్త వారిని నియమించినట్లు  ప్రభుత్వం వెల్లడించింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం చెల్లదంటూ చెప్పిన హై కోర్ట్ అయన కొనసాగింపు పై మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: