విజయ సాయి రెడ్డి వరుస ట్వీట్ లతో తెలుగుదేశం మరియు ప్రముక వార్త ఛానెళ్లపై విరుచుకు పడుతున్నారు. రోజు చంద్రబాబు మరియు ఇతర టీడీపీ నేతలపై విమర్శలు చేస్తూవున్న విజయ సాయి ఈసారి కాస్త డోస్ పెంచాడు. జూన్ 10 వ తారీఖున నందమూరి బాలకృష్ణ తన 60 వ పుట్టినరోజు (షష్ఠి పూర్తి ) సంబరాలు భారీగా జరిగాయి. బాలయ్య అభిమానులు భారీ కేకులు కూడా కట్ చేశారు కూడా అధీను రికార్డు స్థాయిలో.

 

అయితే ఈ విషయమై విజయ సాయిరెడ్డి తాజాగా ట్వీట్ చేస్తూ స్పందించారు. విజయ సాయి రెడ్డి తన ట్వీట్ లో ఇలా స్పందించారు...దేశమంతా కరోనా వస్తుందేమో అని సోషల్ డిస్టెన్స్ పాటిస్తుంటే బాలక్రిష్ణ షష్టి పూర్తి సంబరాలేంటి బాబు గారు అంటూ చురకలు అంటించారు..అయితే మెంటల్ సర్టిఫికెట్ ఉంది కదాని కరోనా సమయంలో కూడా సెలబ్రేషన్లు జరుపుకునే సాహసం చేస్తారా ఎవరైనా హిందుపురం ప్రజలను గాలికొదిలేసి అంటూ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: