తెలంగాణ చరిత్రను గురించి తెలియజేస్తూ మరియు ప్రకృతి రమణీయతను వివరిస్తూ పడిన గీతం తెలంగాణ  తల్లి ప్రార్థన గీతం. ఈ గీతాన్ని రచించినది ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు. తెలంగాణ లోని యావత్ రమణీయతను ,కళలను మరియు తెలంగాణ సంపదను వివరిస్తూ ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు ఈ గీతాన్ని ఆద్బుతంగా రచించారు.

 

ఈ గీతాన్ని తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ విడుదల చెశారు.  ఈ సందర్భంగా  ప్రొఫెసర్ పులికొండ సుబ్బాచారి గారు రచించిన  తెలంగాణ  తల్లి ప్రార్థన గీతం ను విడుదల చేసే అవకాశం వచ్చిందని మంత్రి కేటీఆర్ గారు తన ట్విట్టర్ ఖాతాలో వివరిస్తూ పోస్ట్ చెశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: