టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు ని కాసేపట్లో ఏసీబీ అధికారులు జడ్జి ఎదుట ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయనను తీసుకుని పోలీసులు కృష్ణా జిల్లాలోకి అడుగు పెట్టారు. హనుమాన్ జంక్షన్ దాటినట్టు తెలుస్తుంది. ఇక అక్కడి నుంచి ఆయనను నేరుగా వైద్య పరిక్షలకు తీసుకుని వెళ్లి అప్పుడు మంగళగిరి లో ఏసీబీ కోర్ట్ లో జడ్జ్ ముందు ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. 


 
ఆయనను ఉదయం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ నుంచి ఆయనను తీసుకొస్తున్నారు. ఉదయం కారులో రోడ్డు మార్గం ద్వారా అధికారులు విజయవాడ తరలిస్తున్నారు. ఆయనను అదుపులోకి తీసుకోవడంపై ఇప్పుడు తీవ్ర విమర్శలు చేస్తుంది టీడీపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: