కరోనా మహమ్మారి విజృంబిస్తు ఉండడంతో జూన్ మరియు జులై నెలలో జరపవలసిన ఉప ఎన్నికలను నిర్వహించలేమని ఎలక్షన్ కమిషన్ తెలిపింది. మధ్యప్రదేశ్‌లోని జౌరాతో సహా దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో ఉప ఎన్నికలను నిర్వహించవలసి ఉంది అయితే ఎన్నికల కమిషన్ ఇప్పటి వరకు ప్రకటించలేదు.

 

ఎందుకంటె ఎన్నికల సమయంలో పెద్దఎత్తున ఓటర్లు తమ ఓటుహక్కుని వినియోగించుకోవడానికి వచ్చినప్పుడు కరోనా మహమ్మారి సోకె అవకాశం ఉన్నందున ఎన్నికల కమిషన్ జూన్ మరియు జులై జరగవలసిన ఎన్నికలను వాయిదా వేసినట్లు అధికారికంగా తెలియజేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: