దేశ వ్యాప్తంగా కరోనా కేసులు ఏ ఏ మాత్రం కూడా ఆగడం లేదు. కరోనా కట్టడికి తీసుకుంటున్న చర్యలు కూడా ఏ మాత్రం ఫలించడం లేదు. దీనిపై ఇప్పుడు కేంద్రం కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఈ స్థాయిలో కరోనా తీవ్రతను కేంద్రం ఊహించలేదు అని తెలుస్తుంది. ఇక రేపు కేంద్ర మంత్రులతో హోం మంత్రి అమిత్ షా హై లెవెల్ మీటింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. 

 

దీనికి ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అలాగే లెఫ్టినెంట్ గవర్నర్ హాజరు కానున్నారు.  ఈ సమావేశంలో లాక్ డౌన్ సహా కేసుల కట్టడికి సంబంధించి చర్చ జరిగే అవకాశం ఉంది. ఢిల్లీ లో భారీగా కేసులు పెరుగుతున్న  సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: