పశ్చిమబెంగాల్ లో ఒక నాలుగు అంతస్తుల భవనం చూస్తూ చూస్తూ ఉండగానే కూలిపోయింది. మిడ్నాపూర్  జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. ఒక కాలువ ఒడ్డున ఉంది ఈ భవనం. అక్కడ ఈ భవనం కుప్ప కూలిపోయింది. 

 

ఇక అది కూలిపోయే అవకాశం ఉండటంతో ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయారు. గ్లోమ్రాయ్ కాలువ దగ్గర చాలా రోజులుగా పూడికతీత పనులు చేస్తున్నారు అని ఈ క్రమంలోనే దాని పునాదులు కూడా కదిలిపోయాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇక వర్షాలు కూడా భారీగా పడ్డాయి అని అందుకే కూలిపోయింది అని అధికారులు వివరించారు. ఎవరికి ఈ ఘటనలో గాయాలు కాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: