బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం ఇప్పుడు సంచలనంగా మారింది. 34 ఏళ్ళ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ముంబై లోని తన నివాసంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కారణాలు ఇంకా బయటకు రాలేదు. ఇక ఇదిలా ఉంటే అతను గత కొన్ని రోజులుగా మానసిక ఒత్తిడితో బాధ పడుతున్నాడు అని తెలుస్తుంది.
ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారి పర్వీన్ కష్వాన్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేసాడు. మానసికంగా బాధ పడుతూ అందుకు చికిత్స కూడా తీసుకుంటున్నాడు అని పేర్కొన్నారు. ప్రేమ వ్యవహారంతో అతను మరణించడా లేక మరో కారణం ఏదైనా ఉందా అనేది స్పష్టత రావాల్సి ఉంది. నాలుగు రోజుల క్రితం అతని మాజీ మేనేజర్ కూడా ఆత్మహత్య చేసుకుంది.
As told by news agencies #SushantSingh was in depression from long time. He was also under treatment.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) June 14, 2020
Friends mental health & #depression has nothing to do with age, gender, success graph etc. Just stay connected.
We lost such brilliant actor. Sad & tragic.