ఇటీవల కన్నడ నటుడు చిరంజీవి సార్జా గుండెపోటు తో ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఎంతో యాక్టివ్ గా ఉండే అతను ఒక్కసారిగా గుండెపోటు తో కుప్ప కూలిపోయాడు. ఇక అది అలా ఉంటే ఇప్పుడు అతని మరణంతో హీరోయిన్ రష్మిక మంధన తీవ్ర ఒత్తిడి లో ఉంది అని వార్తలు వస్తున్నాయి. 

 

ఆమె తీవ్ర ఒత్తిడి లో ఉంది అనే వార్తలు కన్నడ సినీ పరిశ్రమలో వస్తున్నాయి. చిరంజీవి కి ఆమెకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. అతను అలా మరణించడం తో ఆమె ఒత్తిడి లోకి వెళ్ళిపోయారు అని ప్రచారం జరుగుతుంది. ఆమె గత వార౦ రోజుల్లో ఎవరితో కూడా మాట్లాడలేదు అని అంటున్నారు. అతనితో ఆమె పలు సినిమాల్లో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: