నందికొట్కూర్ ఎమ్మెల్యే అర్ధర్ కారుపై దాడి జరిగింది. ఆయన కారులో అమరావతి వెళ్తుండగా ఆయన కారుపై ఒక మహిళ రాళ్ళు విసిరారు. దీనితో వెంటనే అప్రమత్తమైన పోలీసులు మహిళను నిలువరించారు. అయితే ఆమెకు మతి స్థిమితం లేదు అని పోలీసులు గుర్తించారు. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపధ్యంలో ఆయన అమరావతి వస్తున్నారు. 

 

కాగా రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ఉన్న  నేపధ్యంలో అసెంబ్లీలో అధికారులు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎక్కడా కూడా అలసత్వం ప్రదర్శించడం లేదు. ఇక రాజకీయ పార్టీలు కూడా చాలా వరకు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: