మంత్రి రంగనాథ రాజు ఒక పెద్ద దొంగ అని అతను అతని కొడుకు చేసే పనులు అందరికి తెలుసు అన్నారు వైసీపీ ఎంపీ రఘురామ కృష్ణం రాజు. ఎన్నో సార్లు గ్రంధి శ్రీనివాస్ సిఎం అపాయింట్మెంట్ దొరకట్లేదు అని వాపోయాడని ఆయన పేర్కొన్నారు. తనను స్వయంగా ప్రశాంత్ కోశోర్ స్వయంగా పార్టీలోకి రమ్మన్నాడు అని జగన్ ఇంటికి కూడా రాను అన్నాను అని అన్నారు. 

 

చివరికి హైదరాబాద్ లాంజ్ లో తాను జగన్ ని కలిసా అని చెప్పారు. ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ ఒక దొంగ అని అన్నారు. నా ఇంటి చుట్టూ తిరిగే నువ్వు నన్ను విమర్శించే అంతటి వాడివా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కొట్టు సత్యనారాయణ ఇసుక బ్రోకర్ అంటూ ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: