భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు ఈ ఉద్రిక్త వాతావరణం నెలకొనడానికి చైనానే కారణం అని అగ్ర రాజ్యం అమెరికా ఆరోపణలు చేస్తుంది. చైనానే అసలు నిప్పు పెట్టింది అని భారత భూభాగం లోకి చైనా సైనికులు వచ్చారు అని దానికి ప్రతిగానే భారత ఆర్మీ స్పందించింది అంటూ అమెరికా ఆరోపణలు చేసింది చైనా టార్గెట్ గా. 

 

ఇక ఇప్పటికే రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పే విధంగా తాము చర్యలు చేపడతామని అమెరికా ఒక ప్రకటనలో తెలిపిన సంగతి తెలిసిందే. కాగా చైనా సైనికులు చేసిన దాడిలో 24  మంది భారత సైనికులు మరణించిన సంగతి తెలిసిందే. ఇక వంద మందికి పైగా తీవ్రంగా గాయపడ్డ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: