ఆంధ్రప్రదేశ్ లో రాజ్యసభ ఎన్నికలు రేపు జరుగుతున్న సంగతి తెలిసిందే. రేపు ఉదయం నుంచి సాయంత్రం వరకు రాజ్యసభ ఎన్నికలు  జరగనున్నాయి. టీడీపీ నుంచి వర్ల రామయ్య వైసీపీ నుంచి మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్ మోపిదేవి వెంకటరమణ అదే విధంగా  పరిమల్ నత్వాని, ఆళ్ళ అయోధ్య రామిరెడ్డి పోటీ చేయనున్నారు. 

 

వీరిది ఏకగ్రీవం అవుతుంది అని భావించినా సరే టీడీపీ నుంచి అనూహ్యంగా పోటీ నిలబెట్టడంతో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇక ఇదిలా ఉంటే మంత్రులు మోపిదేవి పిల్లి సుభాష్ నేడు రాజీనామా చేసే అవకాశం ఉంది. గవర్నర్ ని కలిసి రాజీనామా  పత్రాలను సమర్పించే అవకాశం ఉంది అని తెలుస్తుంది. దీనిపై కాసేపట్లో స్పష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: