తాను చైనా గురించి ఫిబ్రవరిలోనే చెప్పా అని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేయే పాల్ అన్నారు. మూడో ప్రపంచ యుద్ధం వస్తుందని తాను ముందే చెప్పానన్నారు. చైనా గురించి తాను ఫిబ్రవరిలోనే చెప్పానని  కేఏ పాల్ వ్యాఖ్య నించారు. కరోనా వైరస్‌ను వ్యూహన్ ల్యాబ్ నుంచి చైనా వ్యూహాత్మకంగా పంపించిందన్నారు.

 

ఈ విషయం ముందు చెప్పిందే తానని అన్నారు. మార్చిలో ప్రపంచ దేశాలన్నింటికి లేఖలు రాసి, వీడియోలు పంపించానని, దానికి లక్షలమంది సంతకాలు చేసి మద్దతు తెలిపారని పాల్ గుర్తు చేసారు. ఇవాళ భారత సైనికులు 20 మంది చనిపోయారంటే కారణేమేంటని ఆయన నిలదీశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో చైనా వ్యాపారాలు చేస్తుందని ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: