ప్రయాగ్రాజ్ లో ఒక కొడుకు తన తండ్రి కోరిక మేరకు ఘుర్పూర్ లో ఒక దిష్టిబొమ్మను వివాహం చేసుకున్నాడు. దీనికి ఒక కారణం కూడా ఉందని పెళ్లి కొడుకు తండ్రి చెప్పాడు. "నాకు 9 మంది కుమారులు ఉన్నారు, వారిలో 8 మంది వివాహం చేసుకున్నారు. నా 9 వ కొడుకుకు ఆస్తి లేదు మరియు తెలివైనవాడు కాదు, కాబట్టి నేను అతన్ని ఒక దిష్టిబొమ్మతో వివాహం చేస్తున్నా అని ప్రకటించాడు. 

 

ఈ వివాహానికి భారీగా జనాలు వచ్చారు. ఇది ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. దీనిపై పలువురు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ ఘటనపై కొందరు పోలీసులకు కూడా ఫిర్యాదు చేసారు గాని యేమని కేసు పెట్టాలో అర్ధం కాక వదిలేసారు పోలీసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: