ఇటీవల చైనా కాల్పుల్లో మరణించిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని తెలంగాణా సిఎం కేసీఆర్ పరామర్శించునున్నారు. సోమవారం మధ్యాహ్నం ఆయన సంతోష్ బాబు ఇంటికి వెళ్లనున్నారు. ఇప్పటికే సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణా సర్కార్ ఆర్ధిక సహాయం చేసింది. 5 కోట్ల రూపాయలను ఇవ్వాలి అని కేసీఆర్ ఆదేశాలు ఇచ్చారు. 

 

అదే విధంగా సంతోష్ బాబు భార్యకు కూడా ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి అది గ్రూప్ 1 స్థాయి ఉద్యోగం అని ఆయన ఆదేశాలు ఇచ్చారు. అదే విధంగా చైనా దాడిలో మరణించిన 19 మంది సైనికులకు కూడా కేంద్ర రక్షణ శాఖ ద్వారా తెలంగాణా సర్కార్ తలో పది లక్షల సాయం ప్రకటించింది. వారికి త్వరలోనే ఈ సహాయం అందిస్తారు అధికారులు.

మరింత సమాచారం తెలుసుకోండి: