తెలంగాణాలో ఇప్పుడు అధికార విపక్ష నేతలు కరోనా వైరస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఒకరి తర్వాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. నిన్నటి వరకు అధికార పార్టీ నేతలు కరోనాతో కంగారు పడితే నేడు విపక్ష నేతలు కరోనా తో భయపడుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత మాజీ ఎంపీ... వీ హనుమంత రావు కరోనా బారిన పడ్డారు. 

 

ఆయన కరోనాతో అపోలో లో జాయిన్ అయ్యారు. ఆయన వయసు 80 ఏళ్ళకు దగ్గరగా ఉండటంతో ఇప్పుడు కుటుంబ సభ్యుల్లో ఆందోళన మొదలయింది. ఇక ఆయన అభిమానుల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ఆయన కుటుంబ సభ్యులను క్వారంటైన్ కి తరలించారు. కాగా అధికార పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: