ఒక పక్క లాక్ డౌన్ లో ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తున్నారు. ఈ తరుణంలో పెట్రోల్ ధరలు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తుంది. ప్రతీ రోజు కూడా పెట్రోల్ ధరలు గత 16 రోజుల్లో పెరిగాయి. తాజాగా 16 వ రోజు కూడా పెట్రోల్ ధర పెరిగింది. 

 

లీటర్ పెట్రోల్ ధర 33 పైసలు పెరిగింది దేశ రాజధాని ఢిల్లీలో. గత 16 రోజుల్లో 8 రూపాయలకు పైగా పెరిగింది. ఇక డీజిల్ ధర వరుసగా మరోసారి పెరిగింది. 58 పైసలు పెరిగింది. 8 రోజుల్లో 8 రూపాయల్ 85 పైసలు పెరిగింది. ఇక పెట్రోల్ లీటరు రూ .79.56 డీజిల్ రూ .78.85 కి చేరుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: