ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ వచ్చే వారం ఢిల్లీ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అని ఏపీ అధికార వర్గాలు అంటున్నాయి. కరోనా కేసుల తీవ్రత నేపధ్యంలో కేంద్రం సహకారం కోరటమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన నిధులు అదే విధంగా వైద్య సాయం పై ఆయన కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రితో చర్చించడానికి గానూ ఢిల్లీ వెళ్తున్నట్టు తెలుస్తుంది. 

 

ఈ భేటి లో హోం మంత్రి అమిత్ షా తో పాటుగా ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. అలాగే న్యాయ శాఖా మంత్రి shankar PRASAD' target='_blank' title='రవి శంకర్ ప్రసాద్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రవి శంకర్ ప్రసాద్ ని కూడా కలిసే అవకాశం ఉందని తెలుస్తుంది. ఆయన ఢిల్లీ పర్యటనపై వచ్చే వారం సష్టత రానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: