ఆంధ్రప్రదేశ్ సిఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇన్ని రోజులు ఎమ్మెల్యేలను సిఎం కలవడం లేదు అనే ఆరోపణలకు ఆయన తన మార్క్ లో సమాధానం ఇవ్వడానికి రెడీ అయ్యారు. ఆయన సంచలన నిర్ణయం తీసుకున్నారు. రోజుకు 10 మంది ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ సీఎం జగన్ ఇవ్వనున్నారు. 

 

గతంలో వైఎస్ ఇదే విధంగా ఎమ్మెల్యేలను కలిసే వారు. ఇప్పుడు జగన్ కూడా అదే విధంగా ఫాలో అవ్వాలి అని నిర్ణయం తీసుకున్నారు. గత కొంత కాలంలో నియోజకవర్గాల్లో సమస్యలను సిఎం దృష్టికి తీసుకుని వెళ్ళడానికి గానూ పలువురు ఎమ్మెల్యేలు ఎదురు చూసారు. అయితే కొన్ని కారణాలతో సిఎం జగన్ ని కలవడం పలువురు ఎమ్మెల్యేలకు కుదరలేదు. దీనితో జగన్ ఇప్పటి నుంచి ఇక ఎమ్మెల్యేలను కలవడానికి రెడీ అయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: