ఆంధ్రప్రదేశ్ లో మూడు రోజుల్లో కరోనా తీవ్రత చుక్కలు చూపించింది. రోజు రోజుకి కరోనా తీవ్రత అత్యంత వేగంగా పెరుగుతూ పోతుంది గాని తగ్గడం లేదు. మూడు రోజుల్లో కరోనా కేసులు దాదాపుగా వెయ్యికి పైగా నమోదు అయ్యాయి అంటే పరిస్థితి తీవ్రత ఏ విధంగా ఉంది అనేది స్పష్టంగా చెప్పవచ్చు. 

 

ప్రతీ రోజు కూడా 400 పైగా కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. మూడు రోజుల్లో 1200 కరోనా కేసులు నమోదు అయ్యాయి రాష్ట్రంలో. రోజు రోజు కి పెరుగుతున్నాయి గాని తగ్గడం లేదు. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కరోనా కేసులు తక్కువగానే ఉన్నా ఏపీలో ఉన్న వారిలో ప్రతీ రోజు 400 పైగా నమోదు అవుతున్నాయి కేసులు.

మరింత సమాచారం తెలుసుకోండి: