ఈఎస్ఐ కుంభకోణంలో నిందితుడిగా  ఉన్న టిడిపి ఎమ్మెల్యే అచ్చన్నాయుడు వ్యవహారం ఆంధ్ర రాజకీయాలు సంచలనంగా  మారిన విషయం తెలిసిందే. అచ్చన్  నాయుడు తో పాటు మరో ఐదుగురు ని తాజాగా ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. 

 

 గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అచ్చెన్నాయుడిని  ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రవి కుమార్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఈ నెల 12న అచ్చన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈరోజు నుంచి మూడు రోజులపాటు అచ్చన్నాయుడు ను ఏసీబీ విచారించనుంది .

మరింత సమాచారం తెలుసుకోండి: