బెంగళూరులో మరోసారి లాక్ డౌన్ విధిస్తారు అని వస్తున్న వార్తలపై తాజాగా కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప క్లారిటీ ఇచ్చారు. మరోసారి బెంగళూరులో లాక్ డౌన్ విధించే ప్రసక్తి లేదంటూ స్పష్టం చేశారు..
ఈ మేరకు కర్ణాటక సర్కార్ తాజా ప్రకటన విడుదల చేసింది. కరోనా వైరస్ వ్యాప్తి దృశ్య బెంగళూరులో ఇప్పటికే పలు సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి ఆ ప్రాంతాలను సీల్ చేసామని.... ప్రత్యేకంగా నగరమంతటా లాక్ డౌన్ విధించాల్సిన అవసరం లేదు అంటూ తెలిపారు.