పంజాబ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికైన విని మహాజన్ సరికొత్త రికార్డును సాధించారు. అవతార్ సింగ్ స్థానంలో నియమింపబడ్డ విని మహజన్  రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన మొదటి మహిళగా రికార్డు సృష్టించారు. 


 1987 బ్యాచ్కు చెందిన విని మహాజన్ శుక్రవారం పంజాబ్ సీస్ గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. అయితే పంజాబ్ రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారిగా పోలీసు సివిల్ రంగాలకు నేతృత్వం వహిస్తున్నది మహాజన్ దంపతులు కావడం విశేషం .

మరింత సమాచారం తెలుసుకోండి: