మహారాష్ట్ర రాజధాని ముంబై లో కరోనా తీవ్రత గురించి ఎంత చెప్పినా సరే తక్కువే అవుతుంది.  కరోనా పేరు వింటే చాలు అక్కడి ప్రజలు భయపడుతున్నారు అంటే కరోనా వైరస్ ఏ విధంగా అక్కడి ప్రజలను భయపెడుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఇక ఇదిలా ఉంటే ఇప్పుడు అక్కడ సెలూన్ షాపులను రాష్ట్ర ప్రభుత్వం ఓపెన్ చేయించింది. 

 

ముంబైలో బార్బర్ షాపులు & సెలూన్లు తిరిగి తెరిచారు. ఈ సందర్భంగా ఒక యజమాని మాట్లాడుతూ... " తిరిగి షాపులను తెరవడానికి తమకు అనుమతించినందుకు నేను ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ప్రతి పరికరాలను వాటి వినియోగానికి ముందు శుభ్రపరుస్తాము. ప్రతి 2 గంటలకు సెలూన్ కూడా శానిటైజ్ చేస్తామని చెప్పారు. ఇక వినియోగదారులు కూడా చాలా వరకు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: