ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో కరోనా వైరస్ ఎంతగానో విజృంభిస్తున్న విషయం తెలిసిందే. సామాన్యుడీనే  కాదు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు ఈ మహమ్మారి వైరస్. అయితే తాజాగా కరోనా  వైరస్ కారణంగా ఢిల్లీ మాజీ ఆల్రౌండర్ సంజయ్ దొబల్  కన్నుమూశారు. 

 

 సంజయ్ దోబాల్  మరణంపై ప్రస్తుతం ఎంతో మంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు, స్థానిక స్థాయిలో మంచి క్రికెటర్గా ఎంతగానో పేరు ప్రఖ్యాతలు సంపాదించారు సంజయ్, బ్యాట్స్మెన్గా ఆఫ్ స్పిన్నర్ గా స్థానిక క్రికెట్లో ఎంతగానో గుర్తింపు సంపాదించి ఆల్ రౌండర్ గా ఎదిగారు,

మరింత సమాచారం తెలుసుకోండి: