అమెరికా రక్షణ శాఖ మంత్రి ఎస్సర్ తో  భారత కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు జరిపారు. కేంద్ర సరిహద్దుల వివాదం పై జరుగుతున్న సంఘటనల గురించి భారత రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అమెరికా రక్షణ శాఖ మంత్రితో ఫోన్లో మాట్లాడారు, తూర్పు లడక్లో నెలకొన్న పరిస్థితుల గురించి ఆయనతో చర్చించారు. 

 

 ఇప్పటికే భారత్ కి అగ్రరాజ్యం అమెరికా మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే, ఇప్పటికే భారత్ జపాన్ అమెరికా దేశాలకు చెందిన యుద్ధనౌకలు రంగంలోకి దిగి మూడు దేశాల సంయుక్త యుద్ధ విన్యాసాలు కూడా చేపట్టారు. ఈ క్రమంలో అమెరికా రక్షణ మంత్రి ఎస్సఆర్ తో రాజ్ నాథ్ సింగ్ ఫోన్ లో చర్చలు జరపడం ఆసక్తి కరం గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: