దేశంలో కరోనా కట్టడి చేసే విషయంలో పీపీఈ కిట్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి అని జాతీయ మీడియా చేసిన ఒక సర్వే వెల్లడించింది. తగినంతగా పిపిఈ అని, వారికి కరోనా రాకుండా అడ్డుకోవచ్చు అని సర్వే వెల్లడించింది

అదే విధంగా హైడ్రాక్సీ క్లోరోక్విన్ తో ఏ ఉపయోగం లేదని వెల్లడించారు. మార్చి మరియు మే మధ్య ఈ అధ్యయనం జరిగింది. సర్వే లో పాల్గొన్నఆరోగ్య కార్యకర్తలలో 67 శాతం మంది హైడ్రాక్సీక్లోరోక్విన్ (హెచ్‌సిక్యూ) తీసుకున్నారని... వారికి ఎక్కువగా కరోనా సోకిందని, పీపీఈ కిట్స్ ధరించిన వారిలో కరోనా చాలా తక్కువగా సోకింది అని వెల్లడించారు. కాబట్టి పీపీఈ కిట్స్ ఎక్కువగా అందించడం  మంచిది అని పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: