ఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య... బస్సు సర్వీసులు ఇప్పట్లో లేనట్లేనా...? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. హైదరాబాద్ లో  విజయవాడ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. తెలంగాణాలో కరీంనగర్ సహా పలు నగరాల్లో కరోనా కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి. ఇక ఏపీలో కూడా కర్నూలు అనంతపురం సహా పలు నగరాల్లో కరోనా కేసులు తీవ్రంగానే ఉన్నాయి. 

 

ఇక ఏపీ సర్కార్ కూడా తెలంగాణా నుంచి వచ్చే వారికి కచ్చితంగా పాస్ లు అవసరం అని స్పష్టం చేసింది. ఈ తరుణంలో రెండు రాష్ట్రాల మధ్య బస్ సర్వీసులు ఉండే అవకాశాలు దాదాపుగా లేవు అని  పరిశీలకులు అంటున్నారు. అప్పుడు ఇంకా కేసులు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి సిఎంలు వెనక్కు తగ్గే అవకాశం ఉందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: