తెలంగాణాలో కరోనా పరిక్షల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరుని ఇప్పుడు హైకోర్ట్ తీవ్ర స్థాయిలో తప్పుబడుతున్న సంగతి తెలిసిందే. కరోనా పరీక్షలను అసలు చేయడం లేదనే ఆరోపణలను విపక్షాలు కూడా పదే పదే చేస్తూ వస్తున్నాయి. తాజాగా మాజీ ఎంపీ కొండా విశ్వేసరరెడ్డి దీనిపై కీలక వ్యాఖ్యలు చేసారు. సెక్రటేరియట్ భవనం కూల్చివేతపై కెసిఆర్  ప్రభుత్వం హైకోర్ట్ లో కేసు గెలిచిందని అన్నారు 

 

వెంటనే దాన్ని లాక్ చేసి, పాత కార్లను మార్చి, కూల్చివేతకు సిద్ధం చేస్తుంది. హైకోర్టు మరిన్ని కోవిడ్ టెస్టులను ఆదేశించినప్పుడు అదే వేగంతో ఎందుకు చేయడం లేదు అని ఆయన నిలదీశారు. ఇక బిజెపి కూడా కరోనా పరిక్షల విషయంలో తెలంగాణా సర్కార్ టార్గెట్ గా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: