లాక్ డౌన్ సమయంలో అందరూ ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండి కరోనా బారిన పడకుండా రక్షిత ప్రాంతాలలో ఉన్నారు. కానీ పోలీసులు ఎవరిని బయటకు రానివ్వకుండా కరోనా ఎవరికి రానివ్వకుండా రోడ్లపై మండుటెండను సైతం తట్టుకొని డ్యూటీ చేశారు. ఈ ప్రక్రియలో కొంత మంది పోలీసులకు కరోనా సోకింది. అయినప్పటికీ గుండె ధైర్యంతో చికిత్స తీసుకొని కరోనా ను జయించి మళ్లీ విధుల్లో కి హాజరయ్యారు

 


హైదరాబాద్ లోని  3 సీనియర్ పోలీసు అధికారులు, శిఖా గోయెల్ -క్రైమ్ అదనపు సిపి, డిఎస్ చౌహాన్ - లా అండ్ ఆర్డర్  అదనపు సిపి & తరుణ్ జోషి - స్పెషల్ బ్రాంచ్  జెటి సిపి, కరోనా నుంచి  కోలుకున్న తర్వాత వారి జాబ్ లోకి  తిరిగి వచ్చారు. మిగిలిన పోలీస్ అధికారులు  ఫైరింగ్ రేంజ్‌ షూటింగ్‌తో వారిని స్వాగతించి, సత్కరించారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: