సాధారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడికి అయినా వెళ్తే మీడియా హడావుడి రెండు మూడు రోజుల ముందు నుంచి ఉంటుంది. ఆయన ఎందుకు వెళ్తున్నారు. ఏంటీ అనే దానిపై సర్వత్రా కూడా ఆసక్తి ఉంటుంది. ఎన్నికల ప్రచారం చేసినా అధికారిక కార్యక్రమాలు నిర్వహించినా సరే. కాని తాజాగా ప్రధాని మోడీ లడఖ్ పర్యటన విషయంలో మీడియాకు ఏ సమాచారం లేదు. 

 

మీడియా కూడా ఆయన అక్కడికి వెళ్ళాడు అని తెలిసి షాక్ అయింది. పూర్తిగా ఖరారు అయిన తర్వాతఃనే వార్తను రాసింది. టాప్ కమాండర్ లతో ఆయన భేటీ కానున్నారు అని తెలుస్తుంది. చైనా దాడిలో గాయపడిన సైనికులను కూడా ఆయన పరామర్శిస్తారు. మోడీ పర్యటనలో గోప్యత ఎందుకు అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: