దేశంలో రోజు రోజుకి కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఏ మాత్ర కూడా కరోనా ఉదృతి ఆగడం లేదు. కరోనా కట్టడికి ఎన్ని విధాలుగా చర్యలు తీసుకున్నా సరే కరోనా కేసులు మాత్రం భారీగా పెరుగుతూనే ఉన్నాయి. భారత్ లో గడిచిన 24 గంటల్లో 22 వేల 771 కేసులు 442 మరణాలు నమోదు అయ్యాయి. 

 

మొత్తం కేసులు ఆరు లక్షల 48 వేల 315 కి చేరుకోగా మొత్తం మరణాలు 18 వేల 655 గా ఉన్నాయి. దేశ వ్యాప్తంగా 235433 క్రియాశీల కేసులు  ఉన్నాయి. 394227 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకుని బయటపడ్డారని ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తాజాగా విడుదల చేసిన హెల్త్ బులిటెన్ లో పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: