భారత్ చైనా సరిహద్దుల్లో ఇప్పుడు వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ తరుణంలో చైనా సర్కార్  కొత్త లింకులు పెట్టే అవకాశాలు కనపడుతున్నాయి. అరుణా చల్ ప్రదేశ్ లో ఉన్న కొన్ని కొన్ని అటవీ ప్రాంతాలు మావే అంటూ చైనా సర్కార్ ఒక కొత్త వాదనను తెర మీదకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంది. 

 

ఇటీవల భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుని అది యుద్దానికి కూడా దారి తీస్తున్న సమయంలో చైనా అర్జున్ చల్ ప్రదేశ్ లో ఉన్న కొన్ని అటవీ భూములు మావే అంటూ వింత వ్యాఖ్యలు చేయడం మొదలుపెట్టింది. సాంగ్ టెక్ అనే ప్రాంతాన్ని చర్చల్లోకి తీసుకొస్తుంది చైనా.  ఆ సరిహద్దుల్లో భారీగా బలగాలను మొహరించే విధంగా ప్రయత్నాలు చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: