ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఒక కాల్పుల ఘటనలో 8 మంది పోలీసులను కాల్చి చంపిన రౌడీ షీటర్ వికాస్ దుబే కోసం  పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుగుతున్నాయి. అతని కోసం ఉత్తరప్రదేశ్ ఢిల్లీ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున గాలిస్తున్నారు. అతనికి పోలీసు వర్గాల్లోనే బలమైన మద్దతు ఉండటంతో పోలీసుల నుంచి అతనికి పక్కా సమాచారం అందుతుంది. 

ఇక ఇదిలా ఉంటే అతని కోసం ఇప్పుడు గాలింపు చర్యలు ముమ్మరం చేసారు. టోల్ ప్లాజా ల వద్ద అతని ఫోటోలను అతికించి అతని సమాచారం చెప్పిన వారికి రివార్డ్ కూడా ఇస్తామని వెల్లడించారు పోలీసులు. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర సరిహద్దులతో పాటుగా జాతీయ రహదారుల్లో అతని ఫోటోలను పోస్టర్ లను ఏర్పాటు చేసారు.

మరింత సమాచారం తెలుసుకోండి: