ఒడిశాలో కరోనా కేసులు ఆగడం లేదు. అక్కడ కరోనా కట్టడి అయింది ని భావించినా సరే కరోనా మాత్రం ఆగడం లేదు. రోజు రోజుకి కరోనా  కేసులు అక్కడ వందల్లో నమోదు అవుతున్నాయి. ఒడిశాలో తాజాగా మరోసారి 400  పైగా కేసులు నమోదు అయ్యాయి. 

 

గత 24 గంటల్లో  456 పాజిటివ్ కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 290 మంది కరోన అనుంచి గత 24 గంటల్లో కోలుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3254 క్రియాశీల కేసులు ఉన్నాయి. 6224 మంది ఇప్పటి వరకు ఆ రాష్ట్రంలో కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం కేసులు 9526 వద్ద ఉన్నాయని ఇన్ఫర్మేషన్ & పబ్లిక్ రిలేషన్స్, వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: